నల్లగొండ సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి).././ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కుంభం కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మిర్యాలగూడలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలకు నలగొండ పట్టణం నుండి ప్రతినిధులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభలలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కనీసం మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం పట్టణ అధ్యక్షులు పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు దండెంపల్లి యాదయ్య, సహాయ కార్యదర్శి ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి మేకల రవీందర్ రెడ్డి, కళ్లెం బుచ్చిరెడ్డి ,భాస్కర్ రెడ్డి, పరమేష్ ,పాక మల్లయ్య, జాన్ రెడ్డి, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్