దశదినకర్మకు హాజరైన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సింహ రెడ్డి

Submitted by Upender Bukka on Wed, 21/09/2022 - 11:46
Narsimha Reddy, president of Sarpanchula Forum, attended the Dasadinakarma


ప్రజా జ్యోతి నాగారం 20సెప్టెంబర్.../  నాగారం మండలం ఈటూరు గ్రామ మండల  ఎంపీటీసీ   చింతల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి    ,వేణుగోపాల్ రెడ్డి  మాతృమూర్తి (80) చింతల్ రెడ్డి   వసుమతి   ఇటీవల హైద్రాబాద్ లోని నారాయణగూడలో  మృతిచెందారు.   దశదిన కర్మ కార్య క్రమంలో భాగంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యారాల నరసింహారెడ్డి   హాజరై    చిత్ర పటానికి    పూలమాలలు వేసి నివాళులర్పించారు.నివాళులర్పించిన  వారిలో టీఆర్ఎస్ తుంగతుర్తి  మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ,నాగారం మండల  సర్పంచ్ కుంభం కరుణాకర్ ,  పసుపులేటి వెంకట్ రెడ్డి ,  ఉన్నారు.