పాలక వీడు,సెప్టెంబర్19(ప్రజా జ్యోతి): మనఊరు- మనబడి లో బాగంగా జాన్ పహాడ్ దర్గా కాల్మెట్ తండ ప్రాథమిక పాఠశాల నందు అభివృద్ధి కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో 16 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు 18 లక్షలు 34 లక్షలు మంజూరు తో అదనపు తరగతి గది,ప్రహరీగోడ, మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఎం పి పి భూక్యా గోపాల్ నాయక్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ రూపవత్ ఘోరీ, బెట్టె తండ సర్పంచ్ మాలోత మోతిలాల్ నాయక్, ఎం ఈ ఓ చత్రు నాయక్,నాయకులు బానోత వెంకట్, కిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్