స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 18 ( ప్రజాజ్యోతి ) :- స్టేషన్ ఘనపూర్ మండలం , మీదికొండ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు జోగు రాజు తండ్రి జోగు కొమురయ్య మరణించినందున ఆదివారం వారి పార్థివ దేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సందర్శించారు. కొమురయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి ఆర్థిక సాయం అందించి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, మార్కెట్ డైరెక్టర్ రాజ్ కుమార్, అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు ,కుటుంబ సభ్యులు , బంధువులు , గ్రామస్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్