నాగారం సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాల మహా ర్యాలిని ఉదయం 9 గంటలకు తుంగతుర్తి మైనార్టీ స్కూల్ నుండి ప్రారంభమై అంబేద్కర్ , తెలంగాణ తల్లి జ్యోతిరావు పూలే చౌరస్తాల మీదుగా సీతా రామచంద్రస్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించబడునని నాగారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ హాజరవుతారని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, టిఆర్ఎస్వి యువజన నాయకులు, అనుబంధ సంఘాలు,మండల ప్రజలు అత్యధికంగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్