గుర్రంపోడ్:సెప్టెంబర్ 19(ప్రజా జ్యోతి) ... నల్లగొండ జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం గుర్రంపోడు మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.మండలంలోని కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు,గుర్రంపోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు జన విజ్ఞాన వేదికలో సభ్యత్వాన్ని తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,గుర్రంపోడు మండల అధ్యక్షురాలు మంచికంటి స్వప్న, ప్రధాన కార్యదర్శి బోయపల్లి సైదులు గౌడ్, ప్రధానోపాధ్యాయులు శ్రీనయా చారి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ఐటిపాముల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్