అచ్చంపేట సెప్టెంబర్ 19 ప్రజాజ్యోతి. ఓ మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బల్మూరు మండలంలోని బాణాల గ్రామంలో జరిగింది. సంఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కోర్ర పార్వతి( 40.) సంవత్సరాలు అని మహిళా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన పార్వతి వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నాగర్ కర్నూల్ హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త ముగ్గురు.పిల్లలు ఉన్నారు.ఫోటో రైట్ అప్మృతి చెందిన పార్వతి.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్