చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 21,../ భారతీయ జనతా పార్టీ ఎక్స్ సర్వీస్ మెన్ జిల్లా కన్వీనర్ గా చిట్యాల మండల లోని గుంటుపల్లి గ్రామానికి చెందిన మొలకల పల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బిజెపి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగందర్ తెలిపాడు.శ్రీనివాస్ గతంలో చిట్యాల మండల బిజెపి మండల ఉపాఅధ్యక్షుడిగా ఎన్నో సేవలు చేశారని పార్టీ ఎదుగుదల్లో కిల కంగా వ్యవహరించారని ప్రజా సమస్యల పరిష్కరించడంలో ముందుండేవారని ఆయన సేవలను గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. అనంతరం నూతనంగా జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ గా ఎన్నుకోబడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పినందుకు సహకరించినందుకు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి చందుపట్ల కీర్తి రెడ్డి కి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేన్నంపల్లి పాపయ్య , రాష్ట్ర నాయకులు నాగపూరి రాజమౌళి, చదువు రామచంద్ర రెడ్డి,బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్, జిల్లా మండల నాయకులు కార్యకర్తలు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్