ఎమ్మెల్యే ఫైళ్ల సమక్షంలో మెహర్ నగర్ యువత చేరిక

Submitted by krishna swamy on Mon, 26/09/2022 - 13:19
In the presence of MLA files, the youth of Mehr Nagar joined

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి).,.//.. మండలంలోని మెహర్ నగర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు సంబంధించిన 20 మంది యువకులు గ్రామ శాఖ అధ్యక్షులు రాసునూరి లింగ స్వామి  ఆధ్వర్యంలో  ఆదివారం రోజున స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరడం జరిగింది.  చేరిన వారిలో ఏర్పుల వంశీ బూరుగు వంశీ సిద్ధగోని వెంకటేష్ చెక్క వినయ్ ఆకుల శివ ప్రసాద్ మూటపురం రాకేష్ యంజాల సతీష్ చెక్క రామ్ ఆకుల నాని రాసనూరి మల్లేష్ ఏర్పుల నాని ఏర్పుల సిద్దు చెక్క జంగయ్య చెక్క మధు కళ్లెం శరత్ సిద్ధ గొని  నవీన్ తదితరులు ఉన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ టీఆరెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి జడ్పిటిసి  కోట పుష్పలత మల్లారెడ్డి వైస్ ఎంపీపీ వెంకటేశం యాదవ్  పిఏసిఎస్ చైర్మన్  భూపాల్ రెడ్డి రావుల శేఖర్ రెడ్డి పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాటి సుధాకర్ రెడ్డి చిలువేరు బాల నరసింహ ప్రజాపతి  బంగారపు లక్ష్మణ్ గౌడ్ రాజశేఖర్ రెడ్డి  గ్రామ సర్పంచ్ స్వాతి వెంకటేశం  ఉప సర్పంచ్ రామచంద్రం రేవెల్లి శ్రీనివాస్ ఆకుల రవి సిరిపంగి మహేష్ రాసనూరి నరసింహ సిల్వేరు శివ రాసనూరి పరమేశ్ యంజాల కృష్ణ కుక్క కుమార్ తదితరులు పాల్గొన్నారు.