చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 22,../ / నక్సలైట్లకు సంఘవిద్రోహశక్తులకు సహకారం అందించోద్దని సిఐ పులి వెంకట్ గౌడ్, ఎస్సై కృష్ణ ప్రసాద్, టేకుమట్ల ఎస్సై చల్లా రాజు లు తెలిపారు,గురువారం మండలంలోని వెంచరామి గ్రామంలో నాకాబంది నిర్వహించి గ్రామ ప్రజలు ఎవరు నక్సలైట్లకి సహాయం చేయొద్దని నక్సలైట్లు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని ఎవరైనా కొత్తవారు గ్రామంలో వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు,గ్రామంలోని యువత చెడు సావాసాలకు పోకుండా మంచి చదువులు చదివి క్రీడల వైపు ఆశ చూపాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి కన్న ఊరుకు తల్లిదండ్రులకు మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాలని తెలిపారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్