అచ్చంపేట సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి. బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు చేనేత కార్మికులకు భీమా కోసం కృషి చేసిన వ్యక్తి దాసు సురేష్ సోమవారం అచ్చంపేటకు వచ్చేసిన సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా సురేష్ నాయకత్వంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కార పరిష్కారం కోసం కృషి చేశారని సందర్భంగా పేర్కొన్నారు ఏర్పాటు చేయబోయే సమావేశానికి బీసీ మేధావులు కవులు ఉద్యోగులు ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు అదేవిధంగా సెప్టెంబర్ 21వ తేదీన జల దృశ్యంలో ఆచార్యకొండ లక్ష్మణ్ బాబూజీ 10వ తరగతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు కోట కిషోర్ ఉపసర్పంచ్ సైదులు గంజి రమేష్ గోపాల సంతోష్ కర్నాటి సుధాకర్ ఉపేందర్లు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్సన్మానిస్తున్న పద్మశాలీలు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్