గుర్రంపోడ్:సెప్టెంబర్ 05(ప్రజా జ్యోతి) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కనగల్ మండల కేంద్రంలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తెలుగు ఉపాధ్యాయులు,పాత్రికేయులు రావుల వెంకటనారాయణ గౌడ్ ను జనయేత్రి ఫౌండేషన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు కంబాల శివలీల,ఫౌండేషన్ సభ్యులు బూరెల ప్రభాకర్ శాలువాతో సన్మానించి షీల్డ్ ను బహుకరించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కంబాల శివలీల మాట్లాడుతూ.. సమాజంలో పలు రంగాలలో విశేషంగా కృషి చేస్తున్న వారిని గుర్తించి సముచిత రీతిలో సన్మానించడమే జనయేత్రి ఫౌండేషన్ లక్ష్యమని తెలియజేశారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్