కేజ్రీవాల్ 'దేశం పై యుద్ధం' తరహాలో భయంకరమైన కుట్ర పన్నారా..!!

Submitted by Praneeth Kumar on Mon, 25/03/2024 - 22:29
Has Kejriwal hatched a terrible conspiracy 'war on the country'

కేజ్రీవాల్ 'దేశం పై యుద్ధం' తరహాలో భయంకరమైన కుట్ర పన్నారా..!!

ఖమ్మం, మార్చి 25, ప్రజాజ్యోతి.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడి తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్ట్ ముందు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు ఎందుకు..?? మద్యం కుంభకోణం అన్నది మాత్రమే పబ్లిక్ లో తెలిసిన విషయం. అతనికి అరెస్టుకు లోలోపల ఉన్న అసలు కారణం జాతీయ భద్రత. గత రాత్రి ఈడి వాళ్లు అతని వద్ద ఉన్న సిఐఏ ఆస్తులను ధ్వంసం చేసింది. కేజ్రీవాల్ చుట్టూ వ్యాపిస్తున్న అరెస్ట్ వల పొరల వారీ కథనాన్ని తెలుసుకోండి.

◆ సీబీఐ, ఈడీ ల తర్వాత ఇప్పుడు ఎన్ఐఏ ప్రవేశిస్తుంది.
గూఢచర్యం ద్వారా కేజ్రీవాల్ చేసిన దేశద్రోహం మహాపాపం. దాని గురించి వింటే దేశప్రజలు షాక్ అవుతారు. అతని పాపాలు.. కేజ్రీవాల్ 'దేశం పై యుద్ధం' తరహాలో భయంకరమైన కుట్ర పన్నారా..?? ఈ మరుగుజ్జుగాడు మొసాద్, కెజిబి తరహాలో సెమీ స్పై, సెమీ మిలిటరీ ఆర్గనైజేషన్ 'ఫీడ్ బ్యాక్ యూనిట్' ని రూపొందించడానికి పూర్తి సన్నాహాలు చేసాడు.
అతను ప్రభుత్వం నుండి లేదా మంత్రివర్గం నుండి ఎవరి నుండి అనుమతి తీసుకోలేదు. ఇందుకోసం 17-18 మంది రిటైర్డ్ ద్రోహపూరిత బ్యూరోక్రాట్‌ లను నియమించారు, వారి ద్వారా అతను దేశంలోని ఉన్నత స్థాయి వ్యక్తులందరి పై గూఢచర్యం చేయగలడు, వారి ఫోన్‌లను కూడా ట్యాప్ చేస్తున్నాడు.
అతను గూఢచర్యం చేస్తున్న వ్యక్తులు దేశ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బ్యూరోక్రాట్లు, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు. అంతే కాదు, అతను సొంత పార్టీ నేతలు, వారి భార్యలు, కూతుళ్ల ఫోన్లను ట్యాప్ చేస్తూ నిఘా పెట్టాడు.
మరింత భయంకరమైన గూఢచర్య కుట్రను అమలు చేయడానికి, అతను ఇజ్రాయెల్ నుండి మిలిటరీ గ్రేడ్ స్నూపింగ్ పరికరం ని ఆర్డర్ చేసినప్పుడు అతని 'కుట్ర' బహిర్గతమైంది. ఈ మరుగుజ్జుగాడు పెగాసస్ ప్రోగ్రాంకు, బాబులాంటి ప్యాకేజీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆ ఇజ్రాయెల్ కంపెనీ ఈ పరికరాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేమని, అందుకు కేంద్రం అనుమతిని చూపించాల్సి ఉంటుందని చెప్పి నిరాకరించింది (దటీజ్, అవర్ ఫ్రెండ్లీ - కంట్రీ ఇజ్రాయిల్).
పాపం, కేజ్రీవాల్ అనుకున్నాడు నేను మాత్రమే తెలివైనవాడిని, ఎవ్వరికీ తెలియదని. దీన్ని నమ్మి, ఇలాంటి ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ కోసం మాకు ఆ డివైజ్‌ అవసరమని చెప్పి, ఆ డివైజ్ ను కొనుగోలు చేసేందుకు హోం మంత్రిత్వశాఖ నుంచి అనుమతి కోరాడు (అదీ మన హోంశాఖ అపర చాణిక్య అమిత్ షా ను).
ఈ అప్లికేషన్ మోటా భాయ్‌కి చేరిన వెంటనే, అతను షాక్ అయ్యాడు. దేశం పై గూఢచర్యానికి కుట్ర చేయడానికి దేశంలోని ఒక ముఖ్యమంత్రి తన నుండి అనుమతి అడుగుతున్నాడా..??
దీని తరువాత హోం మంత్రిత్వ శాఖ వెంటనే విచారణకు ఆదేశించింది. కేజ్రీవాల్ మాఫియా, ఇక తప్పించుకోవడం అసాధ్యం, నిజాలన్నీ వెలుగులోకి వచ్చేసాయి.
అతను సుమారు 700 మంది వ్యక్తుల పై గూఢచర్యం చేశాడు, దేశంలోని ప్రధాన మీడియా సంస్థలు ఇందులో అతిపెద్ద పాత్ర పోషించాయి. మీడియా బ్రోకర్లు కేజ్రీవాల్‌కు సంబంధించిన లోటుపాట్లు, కుట్ర, వైఫల్యం మోసానికి సంబంధించిన వార్తలు తమ ఛానెల్స్ లలో రాకుండా చూసుకున్నారు.
కేజ్రీవాల్ వారి ఛానెల్‌లలో నిరంతరం కీర్తించబడతారు, దాని కోసం వారు భారీ మొత్తాలను పొందుతారు. పంజాబ్‌లో అమృతపాల్‌ అరెస్టు తో ప్రారంభమైన ఈ ప్రతిపక్ష ఆపరేషన్ నిందలకు సమాధానం కాబోతోందా..?? వేచి చూడాలి..!!