గుర్రంపోడు మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో నూతన ఎంపీడీవో జానయ్య కు సన్మానం

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 11:18
Gurrampodu Mandal Sarpanchula Forum felicitates new MPDO Janaiah

గుర్రంపోడ్:సెప్టెంబర్ 13(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన జానయ్యను మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గుర్రంపోడు మండల సర్పంచుల  ఫోరం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రావులపాటి భాస్కర్, చామలోని బావి సర్పంచ్ రేణుశ్రీ రామలింగం గౌడ్,చేపూరు సర్పంచ్ కట్టెబోయిన విజయ్,మొసంగి  సర్పంచ్ యనమల కృష్ణ ప్రసాద్, తానేదార్ పల్లి సర్పంచ్ బొల్లు శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.