గుర్రంపోడ్:సెప్టెంబర్ 13(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన జానయ్యను మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గుర్రంపోడు మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రావులపాటి భాస్కర్, చామలోని బావి సర్పంచ్ రేణుశ్రీ రామలింగం గౌడ్,చేపూరు సర్పంచ్ కట్టెబోయిన విజయ్,మొసంగి సర్పంచ్ యనమల కృష్ణ ప్రసాద్, తానేదార్ పల్లి సర్పంచ్ బొల్లు శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్