త్రిపురారం)సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి) ప్రజాకవి కాళోజి జయంతి వెఫుకలు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి పండ్లు,స్వీట్లు పంపిణీ చేశారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ ప్రజా కవికాళోజి నారాయణ రావు108 జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీపీ అనుముల పాండమ్మ, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ,పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు,మపడొకర్యాలయా సిబ్బంది, అనుముల నర్సీ రెడ్డి,అనుముల శ్రీనివాస్ రెడ్డి మజ్జిగపు కర్ణాకర్ రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్