నూతన గుడికి శంకుస్థాపన పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

Submitted by srinu jogu on Tue, 27/09/2022 - 11:30
 Former MLA T Rammohan Reddy laid the foundation stone for the new temple

చౌడాపూర్ మండల్(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 26:  వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోనీ అడవి వెంకటాపూర్ గ్రామంలో గోగ్య నాయక్ తండ గ్రామపంచాయతీలో శ్రీ హరి ఓం దత్త దత్తాత్రేయ స్వామి గుడి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నిర్మించబోయే దత్తాత్రేయ గుడికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి చౌడాపూర్ మండల అధ్యక్షులు అశోక్ కుమార్ మండల మహిళా అధ్యక్షురాలు సరిత గోగ్యనాయక్ తండా గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీను కులకచర్ల మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు ఎస్టీ సేల్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు  శివరాం నాయక్ మరియు యూత్ అధ్యక్షులు మాసయ్య చౌడాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు యాదయ్య. మాసయ్య గోపాల్ చిన్న రమేష్ మోతిలాల్ బాలు తండా ప్రజలు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.