గుర్రంపోడ్:సెప్టెంబర్ 18(ప్రజా జ్యోతి),, గుర్రంపోడు మండలంలోని నడికూడ గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు జనయేత్రి ఫౌండేషన్ కార్యవర్గ సభ్యుడు దాసోజు కృష్ణమాచారి మనవడు తేజేశ్వర్ జన్మదినం సందర్భంగా ఆదివారం నల్లగొండ లోని లతీఫ్ సాహెబ్ దర్గా వద్ద జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మంది యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కంబాల శివ లీల మాట్లాడుతూ.. అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా గొప్పదని అన్నారు.అన్నదాన నిర్వాహకులు దాసోజు కృష్ణమాచారి మాట్లాడుతూ.. తన మనవడి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ సలహాదారులు జాజాల కృష్ణ, కార్యవర్గ సభ్యులు జోగు మల్లికార్జున,శ్రీనివాసాచారి, కొండయ్య చారి,సత్యనారాయణ చారి,యాదగిరి,పరాంకుశం, రంగనాయకమ్మ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్