మద్దిరాల మండల కేంద్రంలో ఎక్స్ రోడ్డు దగ్గర అంజన్ సేన యూత్ ఆధ్వర్యంలో వినాయకుని సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 13:22
Food donation program in the presence of Lord Ganesha under the leadership of Anjan Sena Youth near X Road in Maddirala Mandal Centre.

మద్దిరాల మండలంసెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి) సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఎక్స్ రోడ్డు నందు అంజన్ సేన యూత్ ఆధ్వర్యంలో బుధవారం రోజు తన్నీరు మహేష్ శ్రావణి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది