మద్దిరాల మండలంసెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి) సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఎక్స్ రోడ్డు నందు అంజన్ సేన యూత్ ఆధ్వర్యంలో బుధవారం రోజు తన్నీరు మహేష్ శ్రావణి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది
- 1 view