పెన్పహాడ్ సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి): పెన్పహాడ్ మండల పరిధిలోని దుపాడు గ్రామ పరిధికి చెందిన రైతులకు జీవన ఎరువులు, వ్యవసాయంలో వాడుకొనే విధానంపై అవగాహణ కలిపించారు. ఈ కార్యక్రమంలో కె వి కే.వి. కే మృత్తిక శాస్త్రవేత్త పాల్గొని రైతులకు జీవన ఎరువులైన రైజోబియం, అజటో బ్యాక్టర్ , అజో స్పిరిల్లo , భాస్వరాన్ని కరిగించే , పొటాష్ మోబిలై జింగ్ బ్యాక్టీరియా, జీవా మృతం మొదలగు వాటి ద్వార భూసార పరిరక్షణ జరుగుతుందని వాటి తయారీ వాడక విధానాల గురించి రైతులకు వివరించారు. జీవ శిలీంద్ర నాషకలు అయిన ట్రైకో డర్మా సుడో మోనాస్, జీవ పురుగు మందు లైన వెర్టి సెలియం , బి.టి, ఎన్.పి.వీ మొదలగు వాటి వాడకం ద్వారా జీవ నియంత్రణ జరిగి పంట దిగుబడి పెరుగు తుందని నాణ్యమైన పోషకాలతో కూడిన పంట ఉత్పత్తులను పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు,అరవింద్,భాస్కర్, వీరయ్య,గోపగని శ్రీను,సత్యం, రామయ్య,జనకిరములు, రవీందర్,సైదులు. ఓరియంటల్ యూనివర్సిటీ,ఇండోర్ మధ్యప్రదేశ్ చెందిన వ్యవసాయ విద్యార్థులు శివ శంకర్,శ్రీకాంత్,రితేష్ రామన్, జగదీష్,హర్షవర్ధన్,మహేందర్,అక్షిత,పావని,వినీతా,మనిచందన పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్