హనుమకొండ, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి)../ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం హనుమకొండ లోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్య శిష్య బృందం నృత్య ప్రదర్శనను ఇచ్చి ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ లు హాజరయ్యారు. నృత్య ప్రదర్శన ఇచ్చిన చిన్నారులను అభినందించి, ప్రశంసా పత్రాలతో ప్రోత్సహించారు. గురువులను సన్మానించి, అభినందనలు తెలియజేశారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్