జనగామ, సెప్టెంబర్ 15, ప్రజాజ్యోతి :- జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాద్ లో ప్రారంభించనున్న ఆదివాసి భవన్, బంజారా భవన్ కు సంబంధించిన వాల్ పోస్టర్, స్టిక్కర్స్ ను గురువారం జనగామ జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య తన చాంబర్ లో డి.సి.పి. సీతారాం, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జిల్లా అధికారులతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదివాసి గిరిజన సమ్మేళనానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున ఆదివాసి గిరిజనులు తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లే వారు తమ తమ గ్రామపంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఇస్మాయిల్ ఈ డిస్టిక్ మేనేజర్ దుర్గారావు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్