నాగారం సెప్టెంబర్ 15(ప్రజా జ్యోతి). రాష్ట్ర ప్రభుత్వం చిన్నపిల్లలలో నులిపురుగుల నివారణకు అందించే మాత్రలను సద్వినియోగం చేసుకొని పిల్లలను నులిపురుగుల బారిన పడకుండా కాపాడుకోవాలని ఈటూరు గ్రామ సర్పంచ్ పేరాల సరిత యాదగిరి అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాలు లోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నజియా టీచర్లు కృష్ణవేణి, వీణ ఏఎన్ఎం కలమ్మ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్