ప్రజా జ్యోతి నాగారం 13 సెప్టెంబర్ .తుంగతుర్తి నియోజకవర్గం లోని నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడుసు లింగయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... తుంగతుర్తి శాసనసభ్యులుగా తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు.వచ్చే శాసనసభ ఎన్నికలలో సూర్యాపేట నియోజకవర్గం నుండి రాం రెడ్డి దామోదర్ రెడ్డి గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దామోదర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరమల్లు, వెంకట బిక్షం, సోమన్న, సత్తయ్య , అక్బర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్