పెన్పహాడ్ సెప్టెంబర్ 09 (ప్రజా జ్యోతి): నేషనల్ పంచాయతీ అవార్డ్స్ గురించి ఒకరోజు ట్రైనింగ్ సెషన్ మండల పరిషత్ ఆఫీసులో మండల అధికారులతో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు జాతీయ పంచాయతీ అవార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దానికి సంబంధించిన సమగ్ర అభివృద్ధి నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన సమాచారాన్ని కార్యదర్శులకు అందచేయునట్లు తెలిపారు ఈ సమావేశంలో ఎంపీడీవో వెంకటాచారి, ఎమ్మార్వో శేషగిరిరావు, ఎంపిఓ నరేష్,అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణ సందీప్, ఏఇలు గోపి, శ్రీనివాస్, ఏపీవో రవి, ఏపిఎం అజయ్ ,ఈసీ ఏక సామి, ఐసిడిఎస్ అధికారులు, మరియు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్