గుర్రంపోడ్:సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి)అన్నదానం మహాదానమని గుర్రంపోడు మండలకేంద్ర సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా అన్నారు.వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గుర్రంపోడు మండల కేంద్రంలోని ఉడిపి హోటల్ ఎదురుగా ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య,తేలుకుంట్ల నరసింహ,గుమ్మడవెల్లి జగన్,యడవల్లి రమేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్