మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అమృత రావు

Submitted by bosusambashivaraju on Mon, 19/09/2022 - 14:16
Amrita Rao visited the family members of the deceased

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 18 ( ప్రజాజ్యోతి ) :-  కొత్తపల్లి గ్రామ సీనియర్ కాంగ్రేస్ నాయకులు మెరుగు రాజయ్య  అమ్మ  చనిపోయి 10 వ రోజు దశ దిన కర్మ సందర్బంగా  ఆదివారం టిపీసీసీ సభ్యులు గంగారపు అమృతరావు వారికీ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి,  జిల్లా కార్యదర్శి చింత ఎల్లయ్య, సింగపురం నాగయ్య, పాపయ్య రాజయ్య గ్రామ అధ్యక్షులు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.