--- టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ యాదవ్
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి న్యూస్) : ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది దుర్మార్గమైన చర్య అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు మార్చడం చాలా బాధాకరమని దీనిని తెలుగు ప్రజలు అంగీకరించరని అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలన్న బిల్లు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నిరంకుశ , తుగ్లక్ నిర్ణయాలతో జగన్ ఏం సాధిస్తారని, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మీరు ఎన్ని చేసినా ఎన్టీఆర్ చరిత్రను మార్చలేరని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్.టి.ఆర్ ని మా హృదయాలలో నుండి విడదీయలేరని అన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన దుర్మార్గమైన చర్య అని దీనిని తెలుగు ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని మండిపడ్డారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్