అడ్డగూడూర్ సెప్టెంబర్ 29 ప్రజా జ్యోతి న్యూస్,../ అడ్డగూడూర్ మండలం కేంద్రం లో దసరా నవరాత్రుల సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే దుర్గామాత ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాత విగ్రహ దాత బాలెంల సైదులు నీ మరియు తాడోజ్ వాణి శ్రీకాంత్ ను దుర్గామాత ఉత్సవాల కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలతో పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్వాములు తుప్పతి బీరప్ప. తుప్పతిబక్కయ్య.గండేలావెంకటేశం.కంచర్ల మహేష్.వీరేష్.నరేంద్ర చారి.తదితరులుపాల్గొన్నారు
- 2 views