అడ్డగూడూరు సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి న్యూస్ : అడ్డగూడూర్ పట్టణ కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించిన బైరెడ్డి మధులత రాజిరెడ్డి దంపతులుఅన్ని దానాల్లో కంటే అన్న దానం గొప్పదని బాలెoల సైదులు తెలిపారు. అడ్డగూడూర్ పట్టణ కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ సందర్భంగా బైరెడ్డి మధులత రాజిరెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానిలో అధిక సంఖ్యలో అడ్డగూడూర్ గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
- 5 views