నడిగూడెం, సెప్టెంబర్ 30, ప్రజా జ్యోతి: మండల కేంద్రంలోని రత్నవరం గ్రామంలో శుక్రవారం శ్రీ రామలింగేశ్వర సీతారామచంద్ర కనకదుర్గ ఆలయం నందు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారికి అభిషేకము, హోమము, కుంకుమ పూజ,గాజులతో అలంకరణ అత్యంత వైభవంగా పండితులచే ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యాక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది .తీర్ధ ప్రసాదాలు స్వేకరించారు..
- 2 views