◆ 80 వేల రూపాయల ఆర్థిక నష్టం
గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని గుడ్డెం దొడ్డి గ్రామంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎంపిటిసి సహదేవుడు రైతు యొక్క వ్యవసాయ పొలం దగ్గర కార్డు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీనితో ఆ రైతుకు 80 వేల రూపాయల ఆర్థిక నష్టం వాటిలినట్లు రైతు ఎంపిటిసి సహదేవుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరారు.
- 3 views