పలిమెల ప్రజాజ్యోతి సెప్టెంబర్ 17 // పలిమెల మండల కేంద్రంలో జాతీయ జెండాను బిజెపి పలిమెల మండల అధ్యక్షులు కోయల్ కార్ నిరంజన్ ఎగరవేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం 19 47న వస్తే మనకు 1948న నిజాం రజాకార్ల నుండి మన తెలంగాణ రాష్ట్రం విముక్తి కలిగిందని అసలైన స్వతంత్రం మనకు ఈ విధంగా తెలంగాణకు రావడం జరిగిందని అదేవిధంగా రజాకారుల పాలనలో తెలంగాణలోని ప్రజలు అనేక విధాలుగా కూడా కష్టాలు పడుతూ చాలా ఇబ్బందులకు గురవడం జరిగిందని ఆనాడు ఈ రజాకారుల వికృత చేష్టల ద్వారా తెలంగాణలోని ఆడపడుచులను బట్టలు లేకుండా బతుకమ్మ ఆడ నివ్వడం అనేది వారి యొక్క నిరంకుశ మూర్ఖత్వానికి నిదర్శనమని అలాంటి రజాకారుల విముక్తి కోసం ప్రజలు ఎంతో మంది తమ ప్రాణాలు సైతం అర్పించి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రత్యేక చెరువుతో ఈ రోజున మనకు స్వతంత్రం రావడం జరిగిందని ఆయన అన్నారుఆనాడు ఏదైతే రజాకారులకు స్వతంత్రం కోసం రజకారుల విముక్తి కోసం పోరాటం చేసాము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధమైన పరిపాలన కొనసాగుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాబట్టి ఈ కేసీఆర్ గారి విముక్తి కోసం ప్రజలందరూ కూడా కలిసికట్టుగా పోరాడి ఆయనను గద్ద దింపే రోజు దగ్గరలోనే ఉందని ప్రజలందరూ కూడా కాషాయం జెండా వైపు చూస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాలు ఓబీసీ మచ్చ మండల అధ్యక్షులు జయకర్ బూత్ అధ్యక్షులు రాజు పోషమల్లు తదితరులు పాల్గొనడం జరిగింది.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్