రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఉజ్జిని యుగేందర్ రావు
మండల వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
చింతపల్లి మార్చి 30( ప్రకజాజ్యోతి)చింతపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.గడియగౌరారం గ్రామంలోని ముస్లిమ్ సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో ఉజ్జిని యుగేందర్ రావు.అనంతరం వాళ్లతో కలిసి ఉపవాస దీక్ష విరమణ ప్రార్థనలో పాల్గొనీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రజలకు సమానత్వంగా నిలిచే ఇస్తారు విందు తను ఏర్పాటు చేయడం చాలా సంతోషకారమన్నారు.ఈ కార్యక్రమంలో ఉజ్జిని నరేందర్ రావు , వెంకట్రాములు,రాజశేఖర్,పాపయ్య,శివ, రమేష్, నరేష్,నవీన్, మస్తాన్, రహీమ్ పాల్గొన్నారు
జ