By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Friday, May 29, 2026
  • సంపాదకీయ విధానం
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • మమ్మల్ని సంప్రదించండి
  • రిపోర్టర్ లాగిన్
Praja Jyothi News
  • ఇ-పేపర్
  • ప్రత్యక్ష వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • Home
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • రాజన్న
    • వరంగల్
    • వికారాబాద్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • హైదరాబాద్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • వ్యాపారం
  • సాంకేతికత
బ్రేకింగ్ న్యూస్
త్రాగునీటి బోర్ల వివాదం బీసీ సంక్షేమ సంఘం రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా గోపాల్ యాదవ్... కూడు పెట్టే చేతులకు నడిరోడ్డుపై కన్నీళ్లా?.. అన్నదాతల ఆవేదన! జీలుగ విత్తనాల పంపిణీ సంగెం మండలంలో తండాలో మూడు రోజులుగా నీటి సరఫరా బంద్.. -సర్పంచ్ నిర్లక్ష్యం పై తండా ప్రజల తీవ్ర ఆగ్రహ... రైతు గోస వినేందుకు బీజేపీ కదలిక.. గజ్వేల్‌లో భాజపా నేతల భారీ పర్యటన ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారమే రక్షణ ఆత్మరక్షణే అస్త్రం: పుర చైర్మన్ లక్ష్మి సకాలంలో పింఛన్లు, ఆధార్ అందజేయాలి చేర్యాలలో దొంగల బీభత్సం - వరుసగా మూడు చోట్ల చోరీలు
Font ResizerAa
Praja Jyothi NewsPraja Jyothi News
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్ర ప్రదేశ్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • సంపాదకీయ విధానం
Search
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • గోప్యతా విధానం
  • నిబంధనలు మరియు షరతులు
  • సంపాదకీయ విధానం
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved.
Design & Developed By SMC Web Solution
E-Paper Live TV
Praja Jyothi News > తెలంగాణ > మహబూబ్ నగర్ > ఎస్సీ కార్పొరేషన్ భూములను కాపాడండి : మిట్టమీది బాలరాజు
మహబూబ్ నగర్

ఎస్సీ కార్పొరేషన్ భూములను కాపాడండి : మిట్టమీది బాలరాజు

Last updated: June 23, 2025 6:36 pm
Mahbubnagar Burro incharge
By Mahbubnagar Burro incharge
11 months ago
Share
2 Min Read
SHARE

మహబూబ్ నగర్ జూన్ 23 ( ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి ) ఎస్సీ కార్పొరేషన్ భూములను కాపాడండి అని సోమ వారం ప్రజావాణి లో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం మహబూబ్ నగర్ అర్బన్ మండలంలోని లక్ష్మీనగర్ కాలనీలో సర్వే నం. 247లో అనధికారికంగా కేటాయించిన భూమిని రద్దు చేసి, జరుగుతున్న నిర్మాణాన్ని వెంటనే నిలిపవేయాలని పిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్ అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా కేటాయించిన భూమిపై జరిగిన అక్రమ కేటాయింపు మరియు అనధికారిక నిర్మాణం పనులు జరుగుతున్నాయని

1989 సంవత్సరంలో, జిల్లా కలెక్టర్ మహబూబ్‌నగర్ ఆధ్వర్యంలో ప్రొసీడింగ్ నెం. బి6/6261/88, తేదీ: 21-05-1989 ప్రకారం, సర్వే నంబర్లు 247, 250 లో ఉన్న 5 ఎకరాలు 30 గుంటల భూమిని షెడ్యూల్డ్ కాస్ట్ లబ్ధిదారుల అభివృద్ధి కోసం ఎస్సీ డీడి కి కు కేటాయించారని అయితే, 1991 సంవత్సరంలో, పట్టణ తహసీల్దార్ ఆయా భూములను ప్రతిసె. గజానికి రూ. 30/- చొప్పున విలువగా తీసుకొని పత్రిక విలేకరులు, మాజీ సైనికులు మరియు రెవెన్యూ ఉద్యోగులు కు తటస్థంగా కేటాయించారన్నారు. ఆ క్రమంలో మహ్మద్ గులాం మసూద్ అనే వ్యక్తి సర్వే నం. 247లో 300 చదరపు గజాల భూమిని పొందారు. వారు పట్టణ రెవెన్యూ కార్యాలయంలో టైపిస్ట్‌గా పనిచేశారని, అయితే, గులాం మసూద్ అప్పటికే డాకుమెంట్ నెం. 1456/1988 ద్వారా తాలూకా రెవెన్యూ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా సర్వే నం. 211/1, యెనుగొండలో 200 చదరపు గజాల ప్లాట్ నం. 64ని పొందినట్లు రికార్డుల్లో ఉందని, ఒకే వ్యక్తికి రెండు సార్లు ప్రభుత్వ భూమి కేటాయించడాన్ని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా నిషేధిస్తుండగ

కొంత మంది అధికారులు ఇట్టి విషయంలొ లోపాయకారి ఒప్పందం మేరకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు, ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ, సదరు ఇంటి నిర్మాణం పనులు నిలిపివేత లేకుండా యదేచ్చగా నిర్మాణం కొనసాగుతోంది కావున ఇట్టి విషయంపై తగిన విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగించి కార్పొరేషన్ భూములను కాపాడే తిరిగి కార్పొరేషన్ కు ఆ భూముల చెందేలా ఆదేశాలు జారీ చేయవలసిందిగా బాలరాజ్ కోరారు. అంతేకాకుండా ఫిర్యాదులో 1991లో గులాం మసూద్ గారికి సర్వే నం. 247లో చేసిన అక్రమ భూ కేటాయింపును తక్షణం రద్దు చేయాడం తో పాటు ప్రారంభ దశలో ఉన్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, . ఆ భూమిని మళ్లీ షెడ్యూల్డ్ కాస్ట్ అభివృద్ధి సంస్థ కి అప్పగించి, దళితుల అభ్యున్నతి కోసం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తోపాటు, ఇట్టి భూములపై ఎలా అక్రమ కేటాయింపులు జరిగాయో, ఎలా ఆక్రమణలు జరిగాయో పూర్వాపరాల విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Threads Copy Link
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Reporter Login

కనెక్ట్ అయి ఉండండి

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
30°C
Hyderabad
few clouds
30° _ 30°
65%
4 km/h
Fri
30 °C
Sat
39 °C
Sun
40 °C
Mon
39 °C
Tue
39 °C

ప్రముఖ వార్తలు

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

MLA సంజయ్ కుమార్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్‌లో యుద్ధ వాతావరణం

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

CPIM తెలంగాణ సెక్రటరీ తమ్మినేని సంచలన ప్రకటన

RELATED NEWS

జర్నలిస్టుల జోలికి పోయినోళ్ళు ఎవరు బాగుపడినట్లు చరిత్రలో లేదు – ప్రశ్నించే గొంతుకలపై మీ ప్రతాపమా..!! – ఇచ్చిన ఇండ్లు లాక్కోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలననా..! – పాలన రెండేళ్లయిన లక్ష ఇండ్లు ఎక్కడ ..? – జర్నలిస్ట్ దీక్షలకు సంపూర్ణ మద్దతు : మాజీ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్

By Mahbubnagar Burro incharge
11 months ago

భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు కలెక్టర్ విజయేందిర బోయి

By Mahbubnagar Burro incharge
12 months ago

జూన్ 16 నుండి జులై 31 వరకు అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం ▪️అతిసార వ్యాధి, నివారణ చికిత్స కరపత్రం ఆవిష్కరించిన కలెక్టర్

By Mahbubnagar Burro incharge
12 months ago

మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ కేసులో డ్రైవర్ ట్విస్ట్… బాత్రూం నుంచే అలర్ట్ చేశారా?

By V. Sai Krishna Reddy
5 months ago
Ad image

మీకు ఇష్టమైన “ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక” హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఛానెల్ మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతుంది. రాజకీయాలతో సహా దేశంలోని ప్రధాన సమస్యలను ప్రశ్నించడమే మా గుర్తింపు.

2 3 6 7 8 6
Users Today : 116
Total Users : 236786
Views Today : 176
Total views : 498030
Who's Online : 0
Slot Site
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved || Design & Developed By SMC Web Solution
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?