మెదక్: అభివృద్ధి కార్యక్రమాల కోసం కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయం హెలిప్యాడ్ వద్ద మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించడం జరిగింది.మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావును మర్యాద పూర్వకంగా కలిసిన మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డి .మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో జిల్లా గ్రంథాలయ అభివృద్ధి పనుల కోసం టాయిలెట్స్ కాంపౌండ్ వాల్ తదితర వాటికోసం మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసి నిధుల మంజూరు కోసం వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. హృదయపూ ర్వకంగా ధన్యవాదాలు తెలిపి మంత్రిని శాలువాతో సన్మానించారు.
రాష్ట్ర మంత్రి పొన్నం ను కలిసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి
Leave a Comment