రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం

V. Sai Krishna Reddy
0 Min Read

రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం

అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు.3వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న పూరి – తిరుపతి ఎక్స్ప్రెస్ ఏ -1 కోచ్ 4 బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని రైల్వే సీఐ శ్రీనివాసరావు, జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గుర్తించారు.

తహశీల్దార్ కెవి గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చి ఆయన సమక్షంలో గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులు పరారయ్యారు….

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *