సీఎం చంద్రబాబును కలవనున్న సోనూసూద్

V. Sai Krishna Reddy
0 Min Read

సీఎం చంద్రబాబును కలవనున్న సోనూసూద్

ఏపీ సీఎం చంద్రబాబును నటుడు సోనూసూద్ కలవనున్నారు. ఈరోజు సచివాలయంలో చంద్రబాబుతో సోనూసూద్ భేటీ కానున్నారు. తమ ట్రస్టు తరపున రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్లు ఆయన అందించనున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగించుకొని నేరుగా ఏపీకి చేరుకోనున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *