GSDP పెరిగితే రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది: జగన్

V. Sai Krishna Reddy
0 Min Read

GSDP పెరిగితే రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది: జగన్

జీఎస్ఓపీ పెరిగితే రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గిందని మాజీ సీఎం జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘జూన్-డిసెంబర్ మధ్య రాష్ట్ర ఆదాయం రూ.50,544 కోట్లు. ఈ 7 నెలల్లో 0.51శాతం నెగెటివ్ గ్రోత్ వచ్చింది. చంద్రబాబు మాత్రం 13శాతం GSDP ఉందంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు. కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు సాధించిందేమీ లేదు. దావోస్లో ఒక్క MoU కుదరలేదు. చంద్రబాబు పలుకుబడి ఏంటో అర్థమవుతోంది’ అని జగన్ ఎద్దేవా చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *