జనవరి 20న వీఐపీ బ్రేక్ రద్దు చేసిన టీటీడీ

V. Sai Krishna Reddy
0 Min Read

జనవరి 20న వీఐపీ బ్రేక్ రద్దు చేసిన టీటీడీ

జనవరి 19న వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్నందున ఎస్ఎస్ఓ టోకెన్ల జారీపై ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమలలో సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంలో వైకుంఠద్వార దర్శనం చివరి రోజు ఎస్ఎల్డీ టోకెన్ల జారీ జనవరి 17 శుక్రవారంతో ముగియనుంది. జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్ఎస్ఈ టోకెన్లు, ఆఫ్లైన్లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయట్లేదని తెలిపింది. జనవరి 20న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *