సౌత్ క్యాంపస్ లో చున్ని తో ఉరి వేసుకుని ఆత్మహత్య
కామారెడ్డి ప్రతినిధి 04 (ప్రజా జ్యోతి)
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ తెలంగాణ యునివర్సిటీ సౌత్ క్యాంపస్ వసతి గృహంలోని గదిలో అశ్విని (24) అనే విద్యార్థిని చున్నితో ఊరివేసుకోని ఆత్మహత్య..? తెలంగాణ యునివర్సిటీ సౌత్ క్యాంపస్ లో పిజి తెలుగు విభాగం 2 వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.విద్యార్థిని స్వస్థలం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామం.విద్యార్థిని మృతదేహం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.విద్యార్థిని అశ్విని ఆత్మహత్యకు గల కారణాలపై హాస్టల్లో పోలీసుల ఎంక్వైరీ ప్రిన్సిపల్ తో సహా తోటి విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు.