పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. వాస్తవానికి గత కొంత కాలం నుంచి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. ధరల్లో ప్రతిరోజు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. 24 మార్చి 2025 సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.82,290 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.89,770 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,00,900 గా ఉంది. బంగారం పది గ్రాములపై రూ.10 మేర.. వెండి కిలోపై రూ.100 మేర ధరలు తగ్గాయి.. అయితే.. ఈ ధరలు ప్రాంతాల హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,290, 24 క్యారెట్ల ధర రూ.89,700 గా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,290, 24 క్యారెట్ల ధర రూ.89,700 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,290, 24 క్యారెట్ల ధర రూ.89,700లుగా ఉంది.