మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు

V. Sai Krishna Reddy
0 Min Read

వసంత పంచమి.. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణీసంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ఈరోజు(సోమవారం) ఒక్కరోజే 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మౌనీ అమావాస్య రోజు తొక్కిసలాట దృష్ట్యా యూపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *