అసెంబ్లీలో వైసీసీ ఆందోళన.. గందరగోళం

V. Sai Krishna Reddy
0 Min Read

అసెంబ్లీలో వైసీసీ ఆందోళన.. గందరగోళం

 అసెంబ్లీ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు సభను బాయ్కాట్ చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *