ఆవిర్భావ సభ సమన్వయ కమిటీని ప్రకటించిన జనసేన

V. Sai Krishna Reddy
0 Min Read

పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించాక నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన వర్గాలు ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

తాజాగా, జనసేన ఆవిర్భావ సభ సమన్వయ కమిటీని ప్రకటించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ఈ కమిటీ పనిచేయనుంది. ఈ సమన్వయ కమిటీ… క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ, లాజిస్టిక్స్ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *