బిఆర్ఎస్ రజతోత్సవ సభకు స్థలం పరిశీలించిన మాజీ మంత్రులు..

Warangal Bureau
0 Min Read

వరంగల్ జిల్లాలో ఏప్రిల్ 27 న నిర్వహించే బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాటుకు హనుమకొండ జిల్లా దేవన్నపేట శివారులోని స్థలాన్ని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *