పరుగుతోనే జీవితం మెరుగు: టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి

Medak Staff Reporter
1 Min Read

పరుగుతోనే జీవితం మెరుగు టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఈ నెల 27 న నిర్వహించబోయే మూడవ ఎడిషన్ హాఫ్ మారథాన్ రన్ గోడపత్రిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాఫ్ మారతాన్ రన్ కు జర్నలిస్టుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు అందరికీ ఆరోగ్యం పంచడమే లక్ష్యంగా ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేస్తున్న సిద్దిపేట అసోసియేషన్ సభ్యులకు మా సహకారం ఉంటుందని అన్నారు. ఇప్పటికే హాఫ్ మారతాన్ డిజిటల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆసక్తి గల అభ్యర్థులు ప్రతినిత్యం వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నవారు ఈ రన్ లో పాల్గొనాలన్నారు. జర్నలిస్టులు అందరూ కూడా ఈ రన్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సిద్దిపేట ఆఫ్ మారథాన్ రన్ సిద్దిపేట పట్టణ అందాలను ప్రపంచానికి పరిచయం చేసేదిగా ఉంటుందని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి క్రీడాకారుల్లో మారతాన్ పరుగు తెలియజేయుటకు ,ప్రోత్సాహపరిచేందుకే హాఫ్ మారథాన్ రన్ నిర్వహిస్తున్నారని అన్నారు ఇది గ్రామీణ క్రీడాకారులకు గొప్ప అవకాశం అన్నారు. https://ifinish.in/running/SHM25 ఈ లింక్ ద్వారా అదరు రిజిష్టర్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రఘు, సంజీవరెడ్డి, మైసారెడ్డి, రంగధాం పల్లి శ్రీనివాస్ మజ్జు ,రాజు, వెంకటేశo, రామ్ రెడ్డి, సాయి, ఇంద్ర శేఖర్, చారి, పర్సరాములు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు రాజు, నారాయణరెడ్డి అశోక్ జీవన్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, కృష్ణారెడ్డి, చారి పాల్గొన్నారు.

సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఈ నెల 27 న నిర్వహించబోయే మూడవ ఎడిషన్ హాఫ్ మారథాన్ రన్ గోడపత్రిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాఫ్ మారతాన్ రన్ కు జర్నలిస్టుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు అందరికీ ఆరోగ్యం పంచడమే లక్ష్యంగా ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేస్తున్న సిద్దిపేట అసోసియేషన్ సభ్యులకు మా సహకారం ఉంటుందని అన్నారు. ఇప్పటికే హాఫ్ మారతాన్ డిజిటల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆసక్తి గల అభ్యర్థులు ప్రతినిత్యం వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నవారు ఈ రన్ లో పాల్గొనాలన్నారు. జర్నలిస్టులు అందరూ కూడా ఈ రన్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సిద్దిపేట ఆఫ్ మారథాన్ రన్ సిద్దిపేట పట్టణ అందాలను ప్రపంచానికి పరిచయం చేసేదిగా ఉంటుందని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి క్రీడాకారుల్లో మారతాన్ పరుగు తెలియజేయుటకు ,ప్రోత్సాహపరిచేందుకే హాఫ్ మారథాన్ రన్ నిర్వహిస్తున్నారని అన్నారు ఇది గ్రామీణ క్రీడాకారులకు గొప్ప అవకాశం అన్నారు. https://ifinish.in/running/SHM25 ఈ లింక్ ద్వారా అదరు రిజిష్టర్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రఘు, సంజీవరెడ్డి, మైసారెడ్డి, రంగధాం పల్లి శ్రీనివాస్ మజ్జు ,రాజు, వెంకటేశo, రామ్ రెడ్డి, సాయి, ఇంద్ర శేఖర్, చారి, పర్సరాములు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు రాజు, నారాయణరెడ్డి అశోక్ జీవన్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, కృష్ణారెడ్డి, చారి పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *