మృతుని కుటుంబానికి పరామర్శ..

Warangal Bureau
0 Min Read

టేకుమట్ల మార్చి 01 ప్రజాజ్యోతి న్యూస్

బహుజన సమాజ్ పార్టీ టేకుమట్ల మండల అద్యక్షులు సంగి రవివర్మ తాత మండలంలోని గర్మిళ్లపల్లి వాస్తవ్యుడు మోరె చంద్రయ్య ఇటివల అనారోగ్యం తో మరణించారు.వారి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఇసి మెంబర్ సంగి రవి,బహుజన సమాజ్ పార్టీ జిల్లా అద్యక్షులు పోన్నo బిక్షపతిగౌడ్, సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేశ్,సారయ్య పాలుగోన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *