హైదరాబాద్ తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం 

V. Sai Krishna Reddy
0 Min Read

హైదరాబాద్ తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం

నాలుగు గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు

ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటికి కదలని వైనం

ప్రయాణికులకు చివరి నిమిషంలో సమాచారం ఇచ్చిన అధికారులు

అధికారుల తీరు పట్ల ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు….

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *