హైదరాబాద్ తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపం
నాలుగు గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
ఉదయం 5:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పటికి కదలని వైనం
ప్రయాణికులకు చివరి నిమిషంలో సమాచారం ఇచ్చిన అధికారులు
అధికారుల తీరు పట్ల ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు….