కొల్చారం : మండలంలోని పోతం శెట్టి పల్లి రైతు వేదికలో మంగళవారం జరిగిన రైతు భరోసా సంబరాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని జిల్లా కలెక్టర్ తో పాటు మండల తహసీల్దార్ శ్రీనివాస్ చారి, మండల వ్యవసాయాధికారి శ్వేత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, రైతులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మల్లేష్, నర్సిములు తదితర రైతులు విక్షించారు.