మెయిన్ రోడ్ వర్షపు నీరు డ్రైనేజ్ మరమ్మత్తులు
— పనులను సమీక్షిస్తున్న ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు
— ప్రజా జ్యోతి ఎఫెక్ట్..!
బాన్సువాడ టౌన్ జూన్ 13 (ప్రజాజ్యోతి)
ప్రజాజ్యోతి కథనంతో రంగంలోకి దిగిన బాన్సువాడ మున్సిపల్ సిబ్బంది గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఇంద్రమ్మ రివ్యూ మీటింగ్ లో డ్రైనేజ్ సమస్య గురించి క్లుప్తంగా వివరించగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ దృష్టికి ప్రజా జ్యోతి ఎఫెక్ట్ కథనంతో కదిలిన మున్సిపాల్ గత కొన్ని సంవత్సరాల నుండి డ్రైనేజీ సమస్యతో 500 మీటర్ల పొడవున చిన్నపాటి వర్షానికి ఫుట్ పాత్ నుండి వర్షపు నీరు రావడంతో షాపు యజమానులకు తీవ్ర ఇబ్బందిగా మారింది ఎన్నిసార్లు మున్సిపల్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న నాథుడేలేరు ప్రజా జ్యోతి కథనంతో వెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజ్ చొరవతో కదిలీన మున్సిపల్ యంత్రాంగం.